sabato 19 settembre 2020

pc 19 settembre - India: ovunque tra i proletari e le masse contadine e povere si celebra l'anniversario della fondazione del PCI (Maoista) arma e speranza della rivoluzione

ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు

సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసిసి) విలీనం జరిగి సిపిఐ (మావోయిస్టు) గాఏర్పడి సెప్టెంబర్ 21వ తేదీకి 16 సంవత్సరాలు అయ్యింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21 నుండి 27 వరకు వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో రోడ్లపై బ్యానర్లు కట్టారు. పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున నిర్వహించాలని ఆ బ్యానర్లలో మావోయిస్టు పార్టీ కోరింది. గడ్చిరోలి జిల్లా భమ్రాగడ్ తాలూకా దుబ్బగూడ, మలంపోదూర్ రహదారి పొడువునా చెట్లకు బ్యానర్లను కట్టారు. అనేక చోట్ల కరపత్రాలను ఉంచారు.
source :deccanherald.com,

Nessun commento:

Posta un commento